30.8 C
Hyderabad
Friday, August 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

వార్తలు

ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలోబాడి ఫ్రీజర్ వితరణ

వేల్పూర్: వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామపంచాయతీకి ఫ్రెండ్స్ యూత్ తరఫున బాడీ ఫ్రీజర్ వితరణ చేశారు.ఈసందర్భంగాసర్పంచ్ యూత్ అధ్యక్షులకు శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బెల్దారి నవీన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలి: మచ్చర్ల సాగర్ బీఆర్ఎస్ నందిపేట్ మండలాధ్యక్షుడు…

నందిపేట్: ఉమ్మడి నందిపేట్ మండలంలో సుమారు 1000 మందికి పైగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారని వారి అవసరాలకు తగ్గట్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలని బిఆర్ఎస్...

ఈరోజే లాస్ట్ …..ఇదే చివరి అవకాశం…

TS EdCet-2026 (2 Years Bed ) ప్రవేశ పరీక్ష కి అప్లై చేయడానికి ఈరోజే చివరి అవకాశం అర్హత : Any డిగ్రీ లాస్ట్ Date :22-04-2026. ఎడిట్ ఆప్షన్స్ :02-05-2026. ఎగ్జామ్స్ Date :12-05-2026. కావాల్సినవి :...

డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి సేవలు అభినందనీయమన్న… ఈ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సీ.ఏ ఈరవత్రి రాజశేఖర్

నిజామాబాద్ డీసీపీ అడ్మిన్ శ్రీ జి. బస్వారెడ్డి బదిలీ సందర్భంగా, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కమిషనర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య...

చర్చలు విఫలమవడంతో… నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్…

రాష్ట్ర ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ రోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు...

ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాన్ లకు, ఏబీపీఎంలకు సన్మానం

ఆర్మూర్: ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు జాగృతి వారపత్రిక తరఫున ప్రతి వారం జాతీయ దేశభక్తి అంశాలతో కూడిన *జాగృతి వార పత్రిక ను పాఠకులకు సరైన సమయంలో అందిస్తు జాగృతి...

భానుడి ఉగ్రరూపం..కరెంటు లేక ప్రజలు ఇబ్బంది..

మాటిమాటికి కరెంటు పోయే...? వేల్పూర్ మండలంలో ఎండలు ఎక్కువ 42.2% కొట్టడంతో ప్రజలు ఇండ్లలో కూలర్ ఫ్యాన్లు పెట్టుకొని ఉంటారని అనుకుంటున్నారు.. కానీ మాటిమాటికి విద్యుత్ సరఫరా పోవటం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు...

జనగణన పారదర్శకంగా పకడ్బందీగా చేపట్టాలి- తహసిల్దార్ శ్రీనివాస్

బాల్కొండ: త్వరలో చేపట్టనున్న జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని బాల్కొండ మండల తాసిల్దార్ శ్రీనివాస్ ఏన్యుమరేటర్స్ మరియు సూపర్వైజర్స్ కు సూచించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన ప్రక్రియను...

మోతే లో ఈ నెల29న వారాంతపు సంత ప్రారంభం..

వేల్పూర్ వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని ఈనెల 29న బుధవారం రోజున గ్రామపంచాయతీ అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారాంతపు సంత ప్రారంభిస్తున్నట్లుగా సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి గ్రామఅభివృద్ధి కమిటీ...

JEE Main 2026 Session-2 ఫలితాలు విడుదల

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న JEE Main 2026 Session-2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. 👉 ఫలితాల కోసం ఈ లింక్‌ను...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.