30.8 C
Hyderabad
Friday, August 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

వార్తలు

మెండోరాలో ఆరోగ్య జాగృతి – టీకా పంపిణీ

మెండోరా: మెండోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈరోజు హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మొత్తం 12 మంది చిన్నారులకు హెచ్‌పీవీ టీకా అందజేశారు.ఆరోగ్య సిబ్బంది...

పసుపు రైతులకు కార్విన్ అగ్రిటెక్ వారి సన్మానం…

ఆర్మూర్: నాణ్యమైన పసుపు పంట రైతుకు మంచి ఆదాయం ఇవ్వగలిగే ముఖ్యమైన పంటల్లో ఒకటి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల మార్కెట్లో ఎప్పుడూ మంచి...

మొబైల్ ద్వారా జనాభా లెక్కల స్వీయ నమోదు…

దాదాపు పదహారేళ్ల క్రితం జరిగిన జనాభా లెక్కల సేకరణ ఇప్పుడు మళ్లీ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ జనాభా లెక్కల నమోదు తమ మొబైల్ ద్వారా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందుకు...

కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గంతో రోడ్లపైకి జనం వచ్చారు

బాల్కొండ: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ షహీద్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ...

కాకతీయ యూనివర్సిటీ పరిధి పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ – డిగ్రీ పరీక్షల ప్రకటన ఈ రోజు నిర్వహించాల్సిన కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు (ఉదయం మరియు సాయంత్రం సెషన్లు) పోస్ట్‌పోన్ చేయబడినవి.ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను యూనివర్సిటీ త్వరలో...

2027 జనాభా సేకరణలో కుటుంబ పెద్ద కు ప్రత్యేక ఐడి

బాల్కొండ: బాల్కొండ మండలంలో రెండవ విడత జన గణన శిక్షణ ను చార్జ్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రారంభించారు.పదహారేళ్ల తర్వాత మళ్లీ చేపట్టనున్న జనగణనకు ఎన్యుమేరేటర్స్ మరియు సూపర్వైజర్లకు రెండవ విడత శిక్షణ ఈరోజు...

రోడ్డు ప్రమాదాల నివారణకు … బాల్కొండ ఎస్సై శైలేందర్ విభిన్న శైలి…

తరచు ప్రయాణం చేసినప్పుడు మన ముందు ఉన్న వాహనాలపై " ఐ లవ్ యు డాడీ... ఐ లవ్ యు మమ్మీ... ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్... ఐ లవ్...

ఆధ్యాత్మిక యాత్రలో వేల్పూర్ సాయి సేవకులు..!

వేల్పూర్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన సాయిసేవకులు,ఆదర్శపుణ్య దంపతులు, యాత్రప్రతినిధులు రాజారపుకవిత బాలసతీష్ దంపతుల ఆధ్వర్యంలోమూడు రోజుల "ఆధ్యాత్మిక యాత్ర"ను మహారాష్ట్ర రాష్ట్రంలోని షిరిడీ సాయిబాబా దేవాలయం,  సప్త శృంగేరి దేవిని,పంచవటిలోని...

ఆధ్యాత్మిక సమ సమాజ దినోత్సవంగా జగద్గురు భగవత్ రామానుజుల జయంతి వేడుకలు…

ఆర్మూర్: బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ నచికేతన్ విద్యా నికేతన్లో జగద్గురువులు భగవత్ రామానుజుల జయంతిని పురస్కరించుకొని శ్రీ వైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి ( శ్వాస్) అధ్వర్యంలో బాల్కొండ మండలంలోని...

ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించిన సర్పంచి..

వేల్పూర్ :వేల్పూర్:మండలంలోని పోచంపల్లి గ్రామంలో ప్రి ప్రైమరీ తరగతి గదులు అలాగే పిల్లలకు అట పరికరాలు బుధవారం సర్పంచ్ శతాల వనిత రాజకుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానొపాధ్యాయలు లింబాగిరి, మహేందర్,ప్రీ ప్రైమరీ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.