వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు రెండు టూ వీలర్ వాహనాలకు నిప్పు పెట్టారు.ఒక్కసారిగా కెసిఆర్ కాలనీ వాసులు ఉలిక్కిపడి తీవ్ర భయందోళనకు గురయ్యారు.వాహనాలు పూర్తిగా...
వేల్పూర్: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య,ఆదేశాల మేరకుCCS ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో CCS సిబ్బంది, వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా సమాచారం మేరకు 14టైర్...
బాల్కొండ: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ముగ్గరుని కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హాజరు పరిచి నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్...
నిజామాబాదు జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక దృష్టి , శ్రద్ధ నిలుపుతూ తనదైన ముద్ర ను కనబరుస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్న తన క్రింది...
నిండా 19 ఏళ్లు... కారణం చిన్నది... ముందు వెనుక ఆలోచించలేదు... తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు... గుర్తుకు రాలేదు... వ్యసనముకు బానిసైతే మనిషి తీసుకొనే నిర్ణయం పెను విషాదాన్ని నింపుతుంది... చేతికొచ్చిన కొడుకు కేవలం...
శ్రీరామ్ సాగర్ :మెండోరా మండలంలోని చుట్టు ప్రక్కల గ్రామాలలో పీడీఎస్ బియ్యని సేకరించి అక్రమంగా తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మెండోరా మండలంలోనీ దూదిగాం గ్రామ శివారులో మెండోర ఎస్సై సుహాసిని వల...
నిర్మల్: జిల్లా లోని మామడ పోలీసు క్వార్టర్స్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక భూ వివాదానికి సంబంధించి లంచం తీసుకుంటున్న సమయంలో మామడ ఎస్ఐ తీగల అశోక్ను...
మెండోరా : నిజామాబాద్ మెండోరా మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్ వద్ద రోడ్డు భద్రతకు సంబంధించి "అరైవ్ అలైవ్ " కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెండోరా ఎస్సై సుహాసిని వాహనదారులకు అవగాహన...