నిర్మల్ :పిల్లలను ఉన్నత విద్యావంతులు గా తీర్చిదిద్దాలని కలలుగనే తల్లిదండ్రుల కోసం తీపి కబురు... తమ పిల్లలు గురుకుల సీట్లు సాధించేలా మంచి కోచింగ్ సెంటర్ ను మీ ముందుకు తీసుకు వచ్చాం.
గురుకుల...
బాల్కొండ: మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనార్థాల పై విద్యార్థులకు బాల్కొండ ఎస్సై కే శైలేందర్ విస్తృతంగా పలు పాఠశాలలను సందర్శించి అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్ కార్యక్రమం లో భాగంగా ఈ...
బాల్కొండ: రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ‘యూరియా యాప్’ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్...
బాల్కొండ: ప్రజలు తమ అవసరాలకు ఏటీఎం నుండి డబ్బు డ్రా చేసుకునేటప్పుడు ఏటీఎం వద్ద అపరిచితుల సహాయము తీసుకోవద్దని బాల్కొండ ఎస్సై కే శైలేందర్ సూచించారు. ఆయన బాల్కొండ మండలంలోని పలు ఏటీఎంలను...
బాల్కొండ: యూరియా యాప్ ద్వారా రైతులు ఎదురుకుంటున్న సమస్యల సందర్బంగా బాల్కొండ మండల భారతీయ జనతాపార్టీతరుపున మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బాల్కొండ ఎం. ఆర్. ఓ శ్రీనివాస్ కు మెమోరాండం...
ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్మూర్ కోర్టులో న్యాయవాదులు పాలాభిషేకం చేశారు.న్యాయవాదుల అరెస్టుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని, తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026...
భారత ప్రధాని గా నరేంద్ర మోదీ దివంగత ప్రధాని నెహ్రూ పేరు మీద ఉన్న రికార్డ్ ను అధిగమించారు . భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు...
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటున్నారు... మహిళా సాధికారతకు ఆయన పెద్దపీట వేయడంతో మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తుంది...తెలంగాణలో మహిళా సాధికారతను, ఆర్థిక స్వాలంబనను పెంపొందించడానికి...
ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కు చెందిన విద్యావంతుడు సామాజిక స్పృహ గల సామాజిక సేవకుడు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సందర్భోచితంగా స్పందిస్తూ... తన సొంత ఖర్చులతో ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ....సమాజ...
మెండోరా మండలం నేషనల్ హైవే 44 పైన బుస్సాపూర్ గ్రామంలో ఇటీవల సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ సంఘటనలో మెండోరా పోలీసులు ఎట్టకేలకు నిందితుడి ని వారంలోపే పట్టుకున్నారు. ఆర్మూర్ రూరల్ సిఐ...