తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందితో స్టెప్పులు వేయించిన 'రాను బొంబాయికి రాను' సాంగ్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది.కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పాట యూట్యూబ్లో 800 మిలియన్ల వ్యూస్...
శ్రీరామ్ సాగర్: మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలోనీ కూడలి వద్ద శనివారం దూదిగాం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని సర్పంచ్ మహమ్మద్ హరుణ్ రషీద్ (బాబా) చలి వేంద్రాన్ని...
బాల్కొండ : శాంభవి హై స్కూల్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ శనివారం బాల్కొండ ఎంకే గార్డెన్ లో విజయవంతంగా జరుపబడినది . ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారు వారి అభిరుచిని...
బాల్కొండ :ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ సంస్థ (IIHFW) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితా రెడ్డి ని జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆరేపల్లి నాగేంద్రబాబు గారితో...
తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా సామాజిక మరియు ధార్మిక సేవా రంగాల్లో ఎంతో గుర్తింపు పొందిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న ఒక సామాజిక కార్యకర్త అప్పల ప్రసాద్ ......
శ్రీరామ్ సాగర్: ఇటీవల ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న మాధయ్ శకుంతల కు రూ.60,000/- లు కాంగ్రెస్ పార్టీ నియోజిక వర్గ ఇంచార్జి ముత్యాల...
ఆర్మూర్: రాష్ట్రవ్యాప్తంగా కొత్త సాఫ్ట్వేర్ వల్ల రెండు రోజులు మీసేవ కేంద్రాలు పూర్తిగా బంద్ ప్రకటించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. సోమవారం నుంచి మీసేవ కేంద్రాలు యధావిధిగా కొనసాగుతాయని కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో...
శ్రీరామ్ సాగర్ : దూదిగాం సి ఎస్ ఐ ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు జరిగాయి. (శుభ శుక్రవారం)ను పురస్కరించుకొని పెద్ద ఎత్తున చర్చి కి చేరుకున్నారు. స్థానిక చర్చి పాస్టరు...
శ్రీరామ్ సాగర్ : మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన కంచు శ్రీనివాస్ c/o ముత్తెన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య...
టెన్త్ తర్వాత ఏం చదవాలి ఏమి రాయాలి అన్న సందేహంగా అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అసలు పరీక్షలు ఎప్పుడు ఉంటాయో పోటీ పరీక్షల వివరాలు ఎక్కడ లభిస్తాయో తెలియని...