26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

2.5 లక్షల LOC ఇప్పించిన సునీల్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

శ్రీరామ్ సాగర్ : మెండోరా మండలం సావెల్ గ్రామానికి చెందిన కంచు శ్రీనివాస్ c/o ముత్తెన్న అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించారుఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2,50,000 వేల LOC ని అందించడం జరిగింది.ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.