నిజామాబాదు జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక దృష్టి , శ్రద్ధ నిలుపుతూ తనదైన ముద్ర ను కనబరుస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్న తన క్రింది...
తన కర్తవ్యం నిర్వహణలో...ఎవరికి బయపడకుండా ... ఆమె చూపిన తెగువ... ధైర్యంతో ఎంతో మంది కి స్ఫూర్తి దాయకంగా నిలిచింది ఈ కానిస్టేబుల్ రేవతి ...
దేశ వ్యాప్తంగా సంచలణం సృష్టించిన తమిళనాడు లోని...
ఇరాన్ కు విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించారు. తమతో డీలు చేసుకోవడానికి ఇరాన్ కు విధించిన డెడ్ లైన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ట్రంప్ నిర్ణయం...
కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 'ఇందిరా మహిళా శక్తి పథకం' కింద ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ లను, ఆర్టీసీ బస్సులను...
ఆర్మూర్:జిల్లా కేంద్రంలోని వెల్ నెస్ సెంటర్ ముందు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి...ఎంతో ప్రతిష్టాకరంగా ఉద్యోగుల, పెన్షనర్లు, జర్నలిస్టులకు ఓ.పి సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వెల్...
తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందితో స్టెప్పులు వేయించిన 'రాను బొంబాయికి రాను' సాంగ్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది.కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ పాట యూట్యూబ్లో 800 మిలియన్ల వ్యూస్...
కాలేశ్వరం ప్రాజెక్టుపై సభను తప్పుదోవ పట్టించే విధంగా కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ కూసిన తప్పుడు కూతలపై సభకు క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత...
బాల్కొండ :నను నమ్ముకున్న వారికి కష్టకాలం వచ్చినప్పుడు ఆదుకోవడంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. తాజాగా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన...
బాల్కొండ: ఆరుగాలం కష్టించి దళారుల బారిన రైతులు పడకుండా వారిని తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం చేత మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ సెగ్మెంట్...
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో ఏప్రిల్ మూడో తేదీ రాత్రి 8 గంటల నుండి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు మీసేవ కేంద్రాల్లో సర్వీసులు లభించవు. మీసేవ...