25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

నిజామాబాద్ జిల్లా

బాధితురాలికి ఆర్ధిక సహాయం అందజేసిన మిత్రమా ఫౌండేషన్

భీంగల్ మండలంలోని కుప్కల్ గ్రామానికి చెందిన గాజబోయిన నవనీత బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వేల్పూర్ కు చెందిన 2006-07 ఎస్సెస్సి పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న "మిత్రమా...

దేవాదాయ కమిషనర్ ను కలిసిన బాల్కొండ పద్మశాలి సంఘం నాయకులు

బాల్కొండ: వేలాది సంవత్సరాల క్రితం  ప్రతిష్టించిన బాల్కొండ మండల కేంద్రంలోని బ్రహ్మ సూత్ర శివాలయం, మార్కండేయ మందిరం, నర నారాయణుని దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమయ్యే నిధుల మంజూరు కోసం కాంట్రిబ్యూషన్...

బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ గెలుపు సంబరాలు.

ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపు సాధించిన సందర్బంగా బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాసులు...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…

ఆర్మూర్:  ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రైవేట్ స్కూలు మోజులో పడకుండా తప్పనిసరిగా మనందరం మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి, మన ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుందామని సర్పంచ్ సారంగి శాంతి...

కేంద్ర అధికారులను మెప్పించిన బాల్కొండ సర్పంచ్

బాల్కొండ: హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై అవగాహన సదస్సులో నిజామాబాదు జిల్లా బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్ గాండ్ల రాజేష్ గ్రామపంచాయతీ ఆదాయ వనరులపై చేసిన పలు సూచనలను...

ఆర్టీసీ సమ్మెతో పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ప్రకటించిన KU

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. యూనివర్సిటీ విడుదల చేసిన...

LRS పెండింగ్ ఫీజులకు మరో అవకాశం

మెండోరా: తెలంగాణ వ్యాప్తంగా 2020లో LRS కోసం దరఖాస్తు చేసి ఇంకా ఫీజు చెల్లించని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే 1 నుండి జూలై 31, 2026 వరకు పెండింగ్...

గుట్కాలు మద్యపానం అమ్మకూడదని వాల్ పోస్టర్

వేల్పూర్: వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోమంగళవారం21 ఇయర్స్ వాళ్లకి గుట్కాలు గానీ పాను పరాకులు మద్యపానం అమ్మకూడదని గ్రామపంచాయతీ,గ్రామ అభివృధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.దానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ కిరాణా...

భక్తి మార్గ సేవలో వైవిధ్యాలెన్నున్నా… పరమార్థం ఒక్కటే…

ఆర్మూర్ : ఆరున్నర దశాబ్దాల వయసులో రిటైర్డ్ టీచర్ గా జింధం నరహరి ఆర్మూర్ వాస్తవ్యుడినైన నేను "తిరుమల పరకామణి సేవ" అనుభవం నిజంగా మాటల్లో చెప్పలేనిదని,ఇది నా అనుభవాన్ని ప్రతిబింబించే ఒక...

గోవులను జాతీయ జంతువుగా ప్రకటించాలి

బాల్కొండ: గోవులను జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్యను నిరోధించడానికి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బాల్కొండ ఎమ్మార్వో కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో హిందూ బంధువులందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి,...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.