24.7 C
Hyderabad
Friday, August 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

తెలంగాణ

కిసాన్ నగర్ గ్రామంలో ఇండ్ల గణనను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అడిషనల్ చార్జ్ ఆఫీసర్ బట్టు రాజేశ్వర్

బాల్కొండ: ఇండ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియలో భాగంగా, ఆదివారం అడిషనల్ చార్జ్ ఆఫీసర్ మరియు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ కిషన్ నగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేపట్టారు....

జలాల్పూర్ లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…

బాల్కొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న 99 రోజుల ప్రణాళిక లో భాగంగా శనివారం జలాల్పూర్ లో వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని...

TG DEECET -2026 హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 2026-28 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల D.El.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ - TTC) మరియు DPSE కోర్సుల్లో ప్రవేశాల కోసం TG DEECET 2026 హాల్...

డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు

దోస్త్ ద్వారా డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగింది. విద్యార్థులు క్రింది లింక్ ద్వారా తమకు ఏ కాలేజీలో సీటు కేటాయించబడిందో తెలుసుకోవచ్చు.   https://dost.cgg.gov.in   👉 పై లింక్ ఓపెన్ చేసి Candidate Login ద్వారా...

మచ్చర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి…

ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఈ...

అప్పాల రాజవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

భీంగల్ మండలంలోని జాగిర్యాల గ్రామానికి చెందిన ఈనాడు రిపోర్టర్ శ్రీనివాస్ మాతృమూర్తి అప్పాల రాజవ్వ ఇటీవల అకాల మరణం పొందిన సందర్భంగా సమాచారం తెలిసిన వెంటనే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్...

నిజామాబాద్ జిల్లా నుండి జాతీయస్థాయి తైక్వాండ్ పోటీలకు ఎన్నికైన విద్యార్థులు…

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రం నుండి గద్వాల్ పట్టణంలో 15,16,17 తేదీలలో జరగబోతున్న ఓపెన్ జాతీయ తైక్వాండ్ పోటీలకు 14 మంది బాల బాలికలు ఎన్నికైనట్లు కరాటే భోజన్న తెలియజేశారు.రిషి...

బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలి

బాల్కొండ: కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికార మదంతో నిజాలను మట్టి పెడుతున్నారని ఆయన రాజకీయ అరాచకారం తెలంగాణలో చెల్లదని బాల్కొండ మండలం మాజీ కో-ఆప్షన్ సభ్యులు షహీద్ అన్నారు. కేంద్ర మంత్రి...

ఛలో వర్షకొండ” కార్యక్రమం ను విజయవంతం చేయాలి

ఆర్మూర్: భారత దేశ చరిత్రలో సిద్ధార్థ గౌతమ బుద్ధుడు నడిపిన సామాజిక సంస్కృతిక ఉద్యమం .. మనువాద బ్రాహ్మణీయ వ్యతిరేక ఉద్యమం.. 2000 సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులైన ఎస్సీ ఎస్టీ బీసీలను...

నీట్ UG 2026 రద్దు… సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మొద్దు NTA

మే 3, 2026న నిర్వహించిన NEET (UG) 2026 పరీక్షను రద్దు చేసినట్లు NTA ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపింది. కొత్త తేదీలు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.