26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

తెలంగాణ

సంతానం లేని దంపతులకు గొప్ప శుభవార్త!

వైద్య వృత్తిని కేవలం వ్యాపార పరంగా భావించకుండా నిరుపేదలకు సేవలందించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఈ కపుల్స్... మాతృత్వం కోసం పరితపించే ఎంతోమంది అభాగ్యుల పాలిట వారు నడుపుతున్న ఆసుపత్రి ఒక దేవాలయం గా...

LRS పెండింగ్ ఫీజులకు మరో అవకాశం

మెండోరా: తెలంగాణ వ్యాప్తంగా 2020లో LRS కోసం దరఖాస్తు చేసి ఇంకా ఫీజు చెల్లించని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే 1 నుండి జూలై 31, 2026 వరకు పెండింగ్...

వేల్పూర్ మండలం పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత

వేల్పూర్: వేల్పూర్ మండలంలో ఎస్సెస్సీ ఫలితాలలో వేల్పూర్,మోతె, పచ్చలనడ్కుడ, కస్తూర్భా స్కూలు, కుకునూర్,వేల్పూర్ ఉర్దూ మీడియం,కృ ష్ణవేణి ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మండలంలో 432 మందికి,424 మంది విద్యార్థులు ఉత్తీర్ణత...

గుట్కాలు మద్యపానం అమ్మకూడదని వాల్ పోస్టర్

వేల్పూర్: వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోమంగళవారం21 ఇయర్స్ వాళ్లకి గుట్కాలు గానీ పాను పరాకులు మద్యపానం అమ్మకూడదని గ్రామపంచాయతీ,గ్రామ అభివృధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.దానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ కిరాణా...

గోవులను జాతీయ జంతువుగా ప్రకటించాలి

బాల్కొండ: గోవులను జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్యను నిరోధించడానికి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బాల్కొండ ఎమ్మార్వో కు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమంలో హిందూ బంధువులందరూ పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి,...

నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నందిపేట్: భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకొని పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.దశాబ్దాల అణచివేత...

కిసాన్ నగర్ లో బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సోమవారం బి ఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం నాటి జెఎసి అధ్యక్షుడు బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్...

కవిత ‘పాంచజన్యం’కు బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ మద్దతు

నిజామాబాద్,: కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రకటించిన 'పాంచజన్యం' అజెండాపై విద్యా వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామన్న ప్రతిపాదనను నిజామాబాద్ జిల్లా బడ్జెట్...

మొబైల్ ద్వారా జనాభా లెక్కల స్వీయ నమోదు…

దాదాపు పదహారేళ్ల క్రితం జరిగిన జనాభా లెక్కల సేకరణ ఇప్పుడు మళ్లీ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ జనాభా లెక్కల నమోదు తమ మొబైల్ ద్వారా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందుకు...

చర్చలు విఫలమవడంతో… నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్…

రాష్ట్ర ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ రోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.