వేల్పూర్ మండలం మోతె గ్రామంలో తన తండ్రి అల్లపుల్ల రాజులు జ్ఞాపకార్థంగా హైదరాబాద్ మాయాజూం ఫిలింస్ ఫిల్మ్ మేకర్ అల్లపుల్ల గంగారెడ్డి డెడ్ బాడీ ఫ్రీజర్ ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు,...
భీంగల్ మండలంలోని కుప్కల్ గ్రామానికి చెందిన గాజబోయిన నవనీత బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని వేల్పూర్ కు చెందిన 2006-07 ఎస్సెస్సి పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న "మిత్రమా...
బాల్కొండ: వేలాది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన బాల్కొండ మండల కేంద్రంలోని బ్రహ్మ సూత్ర శివాలయం, మార్కండేయ మందిరం, నర నారాయణుని దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమయ్యే నిధుల మంజూరు కోసం కాంట్రిబ్యూషన్...
మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో బుధవారం రోజున ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ నూతిపల్లి శ్రీనివాస్...
రాష్ట్రంలో భూభారతి సేవలకు సంబంధించి యూజర్ చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం వివిధ సేవలకు వేర్వేరు రుసుములను నిర్ణయించింది.
🔹 15 పేజీల లోపు డాక్యుమెంట్లకు రూ.500 చార్జీ విధించగా, అదనపు...
ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపు సాధించిన సందర్బంగా బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాసులు...
మెండోరా: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా, మే 4వ తేదీన రైతు వారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.ఈ...
ఆర్మూర్ : ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం ఇకపై డివిజన్ కేంద్రం అయిన ఆర్మూర్లోనే నిర్వహించబడనుంది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల నుండి...
బాల్కొండ: హైదరాబాద్లో శనివారం జరిగిన ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై అవగాహన సదస్సులో నిజామాబాదు జిల్లా బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్ గాండ్ల రాజేష్ గ్రామపంచాయతీ ఆదాయ వనరులపై చేసిన పలు సూచనలను...
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు సవరించిన పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు.
యూనివర్సిటీ విడుదల చేసిన...