వేల్పూర్ మండలానికి చెందిన ఇజ్రాయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్నిసర్పంచ్ రాజ్ కుమార్ గురువారం ప్రారంభించారు.గ్రామంలోని వెంకటాపూర్ రోడ్డు వద్ద వీటిని ఏర్పాటు చేశారు.సర్పంచ్ రాజకుమార్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్టిలో...
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్మూ ను రాష్ట్రపతి భవన్ లో గురువారం బిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు ఎంపీ కే ఆర్ సురేష్ రెడ్డి తన బృందంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తన సహచర...
వేల్పూర్: వేల్పూర్ మండలంలోని శివారులో అమీనాపూర్ గ్రామం వద్ద ఉన్న శ్రీ సాయిబాబా సన్నిధిలో గురువారం సకల దేవతల ఆశీర్వాదాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే గోమాతను అందంగా అలంకరించి గోమాత పూజ చేశారు.తర్వాత భోజనాలయంలో...
బాల్కొండ: బాల్కొండ పట్టణంలోని నేషనల్ హైవే 44 పక్కన రైతు కళ్ళం వద్ద ఉన్న దత్త శబరి ( తాడ్వాయి) ఆశ్రమంలో గురువారము భజన సంకీర్తనలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. గత రెండేళ్లుగా...
టీజీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల భద్రత విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చేసిన సూచనల మేరకు...
శ్రీరామ్ సాగర్: మెండోరా మండల కేంద్రంలోని సావెల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి,మెండోరా గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్, ఉప సర్పంచ్...
నిజామాబాదు జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రత్యేక దృష్టి , శ్రద్ధ నిలుపుతూ తనదైన ముద్ర ను కనబరుస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్న తన క్రింది...
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ యూనిట్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యునిగా ఆర్మూర్ రిటైర్డ్ ఎంఈవో మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా...
బాల్కొండ: తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి ని ఆయన జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్ శాలువాత ఘనంగా సన్మానించారు....
తన కర్తవ్యం నిర్వహణలో...ఎవరికి బయపడకుండా ... ఆమె చూపిన తెగువ... ధైర్యంతో ఎంతో మంది కి స్ఫూర్తి దాయకంగా నిలిచింది ఈ కానిస్టేబుల్ రేవతి ...
దేశ వ్యాప్తంగా సంచలణం సృష్టించిన తమిళనాడు లోని...