25.6 C
Hyderabad
Friday, August 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

వార్తలు

బాల్కొండలో ఘనంగా డా, బి ఆర్ అంబెడ్కర్ జయంతి

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో డా, బి ఆర్ అంబెడ్కర్ గారి జయంతి సందర్బంగా బీజేపీ బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ...

ఘనంగా కొత్తపల్లి లోఅంబేద్కర్135వజయంతి వేడుకలు

వేల్పూర్ :వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రమంలో మాల, మాదిగ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ నూతుల విజయ కిష్టా రెడ్డి,అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు సురేబిర్యాల...

మోతె గ్రామంలో ప్లాస్టిక్ ఇస్తర్లు ఐస్ క్రీమ్ నిషేధం..!

వేల్పూర్:  వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో గ్రామ పంచాయతీ తీర్మానంలో భాగంగా  ఐస్ క్రీమ్,అలాగే ప్లాస్టిక్ ఇస్తారు గ్లాసులు నిలిపివేయడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.ఎవరైనా వ్యాపారులు ఐస్క్రీమ్,ప్లాస్టిక్ ఇస్తారులు గ్లాసులు అమ్మితే...

ఖాందేశ్ శ్రీనివాస్ కూతురు నిశ్చితార్థానికి హాజరైన రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

ఆర్మూర్ లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో జరిగిన పీసీసీ మాజీ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్- వదినమ్మ సంగీత ఖాందేష్ కూతురు రష్మిక - వినయ్ చవాన్ ల పెళ్లి నిశ్చితార్థానికి డైనమిక్...

రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా శిక్షణ అభియాన్ –

నిజామాబాద్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా శిక్షణ అభియాన్ కార్యక్రమం... నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బాలికల ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడింది. ముగింపు కార్యక్రమంలో...

విజేతలకు బహుమతులుఅందజేసినసర్పంచ్..

వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఎం తరుణ్ ఎం సూరజ్ ఆధ్వర్యంలోమినీ సర్కిల్ క్రికెటర్ టోర్నమెంట్ గత నాలుగు రోజుల నుంచి నిర్వహించారు.ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి బాబాపూర్ రెండవ బహుమతి రామన్నపేట...

అక్లూర్ లో హెల్మెట్ లేకుండా ఊరిలోకి రావద్దు

చల్లని తీపి పేరుతో పిల్లల ఆరోగ్యాన్ని చల్లబరిచే అలవాట్లకు గట్టి బ్రేక్ వేసింది  ఆ.గ్రామం.. ఆరోగ్య.  పరిరక్షణకు ముందడుగు వేసింది. తమ  నిర్ణయం పెద్దమార్పునకు వాంది అవుతుందని ఈ గ్రామం విరూపిస్తోంది. మండలంలోనివేల్పూర్...

ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రన్ని మోతే సర్పంచ్ దొల్ల రమేష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని గవర్నమెంట్ కేంద్రమైనటువంటి ఐకెపి...

నిజామాబాద్ గంగాస్థాన్ లో పురన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మహేష్ కుమార్ గౌడ్…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ లో నివాసం ఉంటున్న పురన్ రెడ్డి తల్లి అకాల మరణం పొందడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారి ఇంటికి...

ఆర్మూర్ రంగాచారి నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో “పోషణ మాసం” నిర్వహణ..

ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులోని రంగాచారి నగర్ లో గల అంగన్వాడి కేంద్రంలో బోధకురాలు అరుంధతి ఆధ్వర్యంలో పోషణ మాసాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ నలిని మేడం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.