28.1 C
Hyderabad
Friday, August 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

నిజామాబాద్ జిల్లా

కేజీబీవీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

బాల్కొండ: బాల్కొండ మండలకేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయన్ని మరియు కస్తూరిబా వసతి గృహాన్ని సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు మండల విద్యాశాఖాధికారి బట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు....

ఉల్లాస్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి, ఏపీఎం గంగారం

రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం 2020లో భాగంగా ‘ఉల్లాస్’(అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్ ది సొసైటీ )అనే కొత్త ప్రోగ్రామ్...

తోట చిన్నయ్యను పరామర్శించిన మల్లికార్జున్ రెడ్డి

బాల్కొండ; బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు తోట చిన్నయ్య ను బీజేపీ బాల్కొండ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల చిన్నయ్య...

అంగ రంగ వైభవంగ వన్నెల్ (కే) రామాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు

అంగ రంగ వైభవంగ వన్నెల్ (కే) రామాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కళ్యాణం కమనీయంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్రామ...

అనారోగ్యంతో ఉన్న పేదల ఆరోగ్యమే ఆయన సంకల్పం_2 లక్షల LOC అందజేసిన వేముల ప్రశాంత్ రెడ్డి

చిన్నపాటి ఆపరేషన్ తో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ తనను నమ్మిన పేద ప్రజల సంక్షేమం, ఆరోగ్య సమస్యల పట్ల ఆగ మేఘాల మీద స్పందించడం ఆయన నైజం... కొద్దిగా అనారోగ్యము బాధ పెడుతున్న...

కిసాన్ నగర్ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న అనిల్, సునీల్

నిజామాబాద్ జిల్లా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ పరిధిలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కళ్యాణ రామ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో...

కిసనగర్లో అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఏసిపి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కిసాన్ నగర్ గ్రామంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అంబలి కార్యక్రమం ప్రారంభం నేటి నుండి 60 రోజుల పాటు...

మిషన్ భగీరథ ఉద్యోగుల మెరుపు సమ్మె

ఆర్మూర్: అర్గుల్ లో, మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చేసే లైన్ మెన్ లు, సూపర్ వైజర్, పంపు హౌస్ ఆపరేటర్,పిల్టర్ బెడ్,సిబ్బంది, మెరుపు సమ్మె, సుమారు ఏడు నెలల నుంచి జీతాలు లేవు,...

జీతాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన

బాల్కొండ :బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాలో పనిచేస్తున్న లైన్‌మెన్‌లు, సిబ్బంది తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మిషన్ భగీరథ పంప్ హౌస్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.