26.9 C
Hyderabad
Thursday, August 13, 2026

కేజీబీవీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ: బాల్కొండ మండలకేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయన్ని మరియు కస్తూరిబా వసతి గృహాన్ని సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు మండల విద్యాశాఖాధికారి బట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, వసతులను పరిశీలించారు మెనూ ప్రకారము అల్పాహారము భోజనాన్ని అందించడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పదవ తరగతి విద్యార్థులు జరగబోయే మిగతా పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సూచించారు

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.