Wednesday, June 10, 2026

బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలి

📰 Generate e-Paper Clip

బాల్కొండ: కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికార మదంతో నిజాలను మట్టి పెడుతున్నారని ఆయన రాజకీయ అరాచకారం తెలంగాణలో చెల్లదని బాల్కొండ మండలం మాజీ కో-ఆప్షన్ సభ్యులు షహీద్ అన్నారు. కేంద్ర మంత్రి కుమారుడిపై POSCO కేసు నమోదై 5 రోజులు గడుస్తున్న నిందితుడు బండి భగీరథ్ అరెస్ట్ ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. సామాన్యులకు ఒక న్యాయం రాజకీయ నాయకుల పిల్లలకు ఒక న్యాయం ఉండకూడదు అని ఇది రాజ్యాంగ విరుద్ధమని వెంటనే బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు .

 

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This