మెండోరా: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఆర్) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని...
బాల్కొండ: రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రోగ్రాం ను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సర్ కార్యక్రమం ఇన్చార్జ్ వరప్రసాద్ పరిశీలించారు . ఆయన అంతకుముందు బాల్కొండలో మండలంలోని ఆయా గ్రామాల...
బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ నమోదు చేయడంలో బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఎ,షాహిద్ ఓటర్లకు సహకారము అందించారు.
బాల్కొండ పట్టణంలో ఎవరికైనా ఎస్ఐఆర్ ఫామ్ ఫీల్ చేయడంలో ఇబ్బంది కలిగితే...
బాల్కొండ: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ ప్రోగ్రాం పై కాంగ్రెస్ కార్యకర్తలకు, ఓటర్లకు అవగాహన కల్పించడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాలుగు మండలాలకు ఇన్చార్జిగా నియమించింది. ఈ మేరకు...
బాల్కొండ: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సర్ ప్రోగ్రాం పై బాల్కొండ మండల కేంద్రంలో ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు అవగాహన కల్పించారు. 14 వ వార్డులో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ...
బాల్కొండ: ఇండ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియలో భాగంగా, ఆదివారం అడిషనల్ చార్జ్ ఆఫీసర్ మరియు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ కిషన్ నగర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేపట్టారు....
జనగణన అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ నంబర్, పాన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు, OTP, PIN, CVV, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారం అడగరని...
బాల్కొండ: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా జనగణన 2027 ను స్వీయ గణనతో ఏప్రిల్ 26 నుంచి ప్రారంభించామని మొదటి విడతగా స్వీయ గణన, రెండో విడతగా ఇండ్ల వారీ గణన ఉంటుందని...
బాల్కొండ: జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు కు మరియు సూపర్వైజర్లకు బాల్కొండ మండలంలో రెండు విడతల శిక్షణ తరగతులతో శిక్షణ కార్యక్రమాలు పూర్తయినాయని చార్జ్ ఆఫీసర్ మండల తాసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు....
దాదాపు పదహారేళ్ల క్రితం జరిగిన జనాభా లెక్కల సేకరణ ఇప్పుడు మళ్లీ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ జనాభా లెక్కల నమోదు తమ మొబైల్ ద్వారా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందుకు...