ఆర్మూర్:రాష్ట్రవ్యాప్తంగా కొత్త సాఫ్ట్వేర్ వల్ల రెండు రోజులు మీసేవ కేంద్రాలు పూర్తిగా బంద్ ప్రకటించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. సోమవారం నుంచి మీసేవ కేంద్రాలు యధావిధిగా కొనసాగుతాయని కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/tgcet0526sphaseII2627.results
👆👆👆👆👆
Telangana Gurukul Cet - TG VCET 2026 PHASE -2 RESULTS తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో చేరుటకు నిర్వహించే ప్రవేశ...