Sunday, June 28, 2026

పదవ తరగతిలో ఉత్తీర్ణత విద్యార్థులకు సన్మానం..

📰 Generate e-Paper Clip

వేల్పూర్: జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతిలో ఉత్తీర్ణత పొంది మంచి మార్కులు సాధింపదవ తరగతిలో ఉత్తీర్ణత చిన విద్యార్థి విద్యార్థినులను శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని సర్పంచ్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థులకు శాలువాతో సన్మానం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించాలని మన గ్రామానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా సర్పంచ్ మొండి రాజ్ కుమార్ కోరారు.ఈ కార్యక్రమంలోప్రధానో ఉపాధ్యాయులు రాజన్న ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This