బాల్కొండ; బాల్కొండ మండల కేంద్రానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు తోట చిన్నయ్య ను బీజేపీ బాల్కొండ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల చిన్నయ్య...
అంగ రంగ వైభవంగ వన్నెల్ (కే) రామాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కళ్యాణం కమనీయంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్రామ...
చిన్నపాటి ఆపరేషన్ తో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ తనను నమ్మిన పేద ప్రజల సంక్షేమం, ఆరోగ్య సమస్యల పట్ల ఆగ మేఘాల మీద స్పందించడం ఆయన నైజం... కొద్దిగా అనారోగ్యము బాధ పెడుతున్న...
న్యూఢిల్లీ: పార్లమెంటులో జరిగిన ఫైనాన్స్ బిల్లు (Finance Bill) చర్చలో భాగంగా రాజ్యసభ సభ్యులు శ్రీ కె.ఆర్. సురేష్ రెడ్డి గారు పాల్గొని, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, రైతాంగ సవాళ్లు మరియు...
నిజామాబాద్ జిల్లా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామ పరిధిలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కళ్యాణ రామ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో...
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కిసాన్ నగర్ గ్రామంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అంబలి కార్యక్రమం ప్రారంభం నేటి నుండి 60 రోజుల పాటు...
అరచేతిలో ప్రపంచం... మీ చేతిలోనే భూమండలం... ఇంటర్నెట్ వచ్చాక ఈ విశ్వం అంతా చిన్నది అయిపోయింది. నేడు ప్రింట్ మీడియా... ఎలక్ట్రానిక్ మీడియా... ఎన్ని కొత్త పుంతలు... రంగులు మార్చిన... నేడు మానవునికి......
నిర్మల్: జిల్లా లోని మామడ పోలీసు క్వార్టర్స్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక భూ వివాదానికి సంబంధించి లంచం తీసుకుంటున్న సమయంలో మామడ ఎస్ఐ తీగల అశోక్ను...
ఆర్మూర్: అర్గుల్ లో, మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చేసే లైన్ మెన్ లు, సూపర్ వైజర్, పంపు హౌస్ ఆపరేటర్,పిల్టర్ బెడ్,సిబ్బంది, మెరుపు సమ్మె,
సుమారు ఏడు నెలల నుంచి జీతాలు లేవు,...