Thursday, May 14, 2026

భక్తులతో పోటెత్తిన దాస్ హనుమాన్ మందిరం

📰 Generate e-Paper Clip

బాల్కొండ మండల కేంద్రంలోని దాస్ హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని గురువారం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పురోహితులు ప్రకాష్ జోషి ఆధ్వర్యంలో స్వామివారికి అలంకరణ అభిషేకం కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున నైవేద్యాలు ప్రసాదాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ గల్లి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. ఆలయ బాధ్యులు ఠాకూర్ బలరాం సింగ్, బిబిసి సాయిలు మరి కొంతమంది అన్నప్రసాధన తయారీలో పాల్గొన్నారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This