Monday, June 29, 2026

భక్తులతో పోటెత్తిన దాస్ హనుమాన్ మందిరం

📰 Generate e-Paper Clip

బాల్కొండ మండల కేంద్రంలోని దాస్ హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని గురువారం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పురోహితులు ప్రకాష్ జోషి ఆధ్వర్యంలో స్వామివారికి అలంకరణ అభిషేకం కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున నైవేద్యాలు ప్రసాదాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ గల్లి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. ఆలయ బాధ్యులు ఠాకూర్ బలరాం సింగ్, బిబిసి సాయిలు మరి కొంతమంది అన్నప్రసాధన తయారీలో పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This