Monday, June 29, 2026

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా పల్లకి సేవ

📰 Generate e-Paper Clip

మెండోరా హనుమాన్ జయంతి పురస్కరించుకుని మెండోరా మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం పల్లకి సేవ వైభవంగా జరిగింది.ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి ఆనంద్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామకమిటీ,ఆలయకమిటీ,గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This