Sunday, June 28, 2026

ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో బుధవారం రోజున ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ నూతిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మూర్పూర్ సతీష్, గ్రామ కార్యదర్శి భోజందర్ పాల్గొన్నారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This