Monday, June 15, 2026

గుట్కాలు మద్యపానం అమ్మకూడదని వాల్ పోస్టర్

📰 Generate e-Paper Clip

వేల్పూర్: వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోమంగళవారం21 ఇయర్స్ వాళ్లకి గుట్కాలు గానీ పాను పరాకులు మద్యపానం అమ్మకూడదని గ్రామపంచాయతీ,గ్రామ అభివృధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.దానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ కిరాణా షాప్ వైన్ షాప్ వద్ద స్టిక్కర్ అతికించడం జరిగిందని సర్పంచ్, శ్రీనివాస్ ఉపసర్పం చ్చిన్న రాజేశ్వర్ తెలిపారు.నమ్మినవారికి 10వేల జరిమానా విధించబడునని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బుట్టి మధు,అశోక్,రమేష్, ఆర్మూర్ మోహన్,పాలకవర్గం సభ్యులు విడిసి సభ్యులు ఉన్నారు.

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This