Thursday, May 14, 2026

నడిమితండా జి పి లో నూతన ప్రింటర్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

మెండోరా: నడిమితండా గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రింటర్‌ను ఈరోజు సర్పంచ్ రవి నాయక్ ప్రారంభం  చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ వెంకటేష్, వార్డ్ మెంబర్లు మరియు గ్రామస్థులు కలిసి ప్రింటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్యాలయంలో అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రింటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై గ్రామస్తులకు సంబంధించిన పత్రాలు, ధృవపత్రాలు త్వరితగతిన అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Must Read
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News

చేపూర్ ఉన్నత పాఠశాలలో బడి ఈడుగల పిల్లల్ని బడిలో చేర్పించాలన్న… సర్పంచ్ సారంగి శాంతి కుమార్…

ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో "బడి-బాట" కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ సారంగి శాంతి కుమార్ మాట్లాడుతూ బడి ఈడు...

More Articles Like This