Monday, June 29, 2026

నడిమితండా జి పి లో నూతన ప్రింటర్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

మెండోరా: నడిమితండా గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రింటర్‌ను ఈరోజు సర్పంచ్ రవి నాయక్ ప్రారంభం  చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ వెంకటేష్, వార్డ్ మెంబర్లు మరియు గ్రామస్థులు కలిసి ప్రింటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్యాలయంలో అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రింటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై గ్రామస్తులకు సంబంధించిన పత్రాలు, ధృవపత్రాలు త్వరితగతిన అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Must Read
- Advertisement -
Latest News

మాణిక్యం ఠాగూర్ ను అభినందించిన మోహన్ రెడ్డి , వెంకటేష్ గౌడ్

తమిళనాడు పీసీసీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు మాణిక్యం ఠాగూర్ నియమితులైన సందర్భంగా ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్...

More Articles Like This