Wednesday, June 10, 2026

మోతే లో ఈ నెల29న వారాంతపు సంత ప్రారంభం..

📰 Generate e-Paper Clip

వేల్పూర్ వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని ఈనెల 29న బుధవారం రోజున గ్రామపంచాయతీ అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారాంతపు సంత ప్రారంభిస్తున్నట్లుగా సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి గ్రామఅభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.ఇట్టి సంత మోతే గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అలాగే వ్యవసాయదారులకు లాబాదాయకంగా ఉంటుందని అన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయం నుండి కొత్త హనుమాన్ మందిరం వరకు ఇట్టి వారాంతపు సంత కొనసాగుతుందని అన్నారు.ఈ సంత ప్రతి బుధవారం రోజున నిర్వహించడం జరుగుతుందని కావున చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని చెప్పారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This