24.7 C
Hyderabad
Friday, August 14, 2026

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి.. డిఈ

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్: ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని హౌసింగ్ డిఈ నరసింహారావు అన్నారు. శుక్రవారం వేల్పూర్ మండలం పచ్చల నడుకూడా గ్రామంలో హౌసింగ్ డిఈ నరసింహారావు పర్యటించారు. విధులలో తిరుగుతూ ఇందిరమ్మ లబ్ధిదారుల తో మీకు సకలంలో డబ్బులు ఖాతాలో జమ అయితున్నాయని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పలువురికి ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఆయన తో పాటు ఏఈ మహేష్,సెక్రెటరీ నవనీత కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు..

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.