25.8 C
Hyderabad
Thursday, August 13, 2026

10వ తరగతి విద్యార్థులకు విశ్వబ్రాహ్మణ సంఘం సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్: వేల్పూర్ మండలం కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని, విద్యార్థులకు శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానం చేశారు. సంఘం పెద్దలు విద్యార్థులను  అభినందించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article

App Icon

Install SN News App

Add to home screen for faster loading and latest updates.