Saturday, May 23, 2026

అర్హులకు అందని వాహనాలు..!

📰 Generate e-Paper Clip

వేల్పూర్:వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన దివ్యంగులకు మండల కోశాధికారి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన స్కూటీలుఅలాగే బ్యాటర్రి సైకిల్ లు అర్హులైన దివ్యంగులకు అందలేదని ప్రకటనలోఆవేదన వ్యక్తం చేశారు.రామన్నపేట గ్రామంలోచాలా మంది దివ్యంగులు వాహనాల కొరకు దరఖాస్తు చేసుకునప్పటికి ఎవ్వరికి వాహనాలు రాలేదని అన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజమైన అర్హులైన దివ్యంగులను గుర్తించి అందించాలని గుమ్ముల గంగాధర్ కోరారు.

Must Read
- Advertisement -
Latest News

అడిషనల్ డీసీపి శుభం ప్రకాష్ ను కలిసిన సమాజ సేవకుడు పట్వారి తులసి కుమార్

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన అడిషనల్ డీ. సీ. పి శుభమ్ ప్రకాష్ ని ఆర్మూర్ పట్టణ జాతీయ...

More Articles Like This