Saturday, June 13, 2026

సన్న కారు రైతులను పట్టించుకోని ప్రభుత్వం..

📰 Generate e-Paper Clip

వేల్పూర్ :వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో తడసి ముద్దాయి అయినాయి సన్న కారు రైతులను చిన్నచూపు పట్టించుకోని ప్రభుత్వం 20 రోజులైనా వరి వడ్లు ఎండలో ఎండుతున్నాయి వానలు తడుస్తున్నాయి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే జిల్లా అధికారులు స్పందించాలని రైతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Must Read
- Advertisement -
Latest News

ఎన్ ఎఫ్ బి ఎస్ క్రింద 20 వేల రూపాయలు మంజూరు

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన. NFBS. పథకంలో మంజూరైన 20000/-వేల రూపాయల ప్రొసిడింగ్ కాఫీని  స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి జలాల్పూర్ గ్రామానికి చెందిన ...

More Articles Like This