Wednesday, June 10, 2026

రెండు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

📰 Generate e-Paper Clip

వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని కెసిఆర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు రెండు టూ వీలర్ వాహనాలకు నిప్పు పెట్టారు.ఒక్కసారిగా కెసిఆర్ కాలనీ వాసులు ఉలిక్కిపడి తీవ్ర భయందోళనకు గురయ్యారు.వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.కేసు నమోదుచేసుకొనిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి సంజీవ్ సూచించారు.
Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This