Wednesday, June 10, 2026

ఎమ్మెల్యేని సన్మానించినబ్యాట్మెంటన్ టీం సభ్యులు

📰 Generate e-Paper Clip

వేల్పూర్: వేల్పూరు మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో మినీ వాటర్ ట్యాంక్ ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బ్యాట్మెంటన్ టీం సభ్యులు శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొండి అశోక్,బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖఅధ్యక్షుడు సామ ప్రతాప్,బ్యాట్మెంటన్ టీం సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,మారుతి,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This