బాల్కొండ : బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో మహిళా సంఘాల భవనం భూమి పూజ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చట్ల నరేష్ ఉపసర్పంచ్ స్వామినాథ్ మహిళా సంఘం c.c సుష్మా కిసాన్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనికరం గంగాధర్, జక్క రాజలింగం, భుపి మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొనడం జరిగినది. మహిళా సంఘం భవనానికి పది లక్షలు మంజూరు అయినవి.


