Wednesday, June 10, 2026

నిజామాబాద్ గంగాస్థాన్ లో పురన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మహేష్ కుమార్ గౌడ్…

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ లో నివాసం ఉంటున్న పురన్ రెడ్డి తల్లి అకాల మరణం పొందడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి ఓదారుస్తూ ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించి,కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, విశ్రాంత ఉద్యోగి ప్రభాకర్ గౌడ్ బంధువులు, మిత్రులు,శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This