subhodayam.news
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 6:01 pm Digital Edition : Akula Suraj

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి.. డిఈ

వేల్పూర్: ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని హౌసింగ్ డిఈ నరసింహారావు అన్నారు. శుక్రవారం వేల్పూర్ మండలం పచ్చల నడుకూడా గ్రామంలో హౌసింగ్ డిఈ నరసింహారావు పర్యటించారు. విధులలో తిరుగుతూ ఇందిరమ్మ లబ్ధిదారుల తో మీకు సకలంలో డబ్బులు ఖాతాలో జమ అయితున్నాయని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పలువురికి ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఆయన తో పాటు ఏఈ మహేష్,సెక్రెటరీ నవనీత కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గంగాధర్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు..